News

పీసీసీ కార్యవర్గం ప్రకటించేందుకు హై కమాండ్ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. సోమవారం తర్వాత  కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ...
ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలానికి నీటి కరువు తీరింది. పక్కనే కృష్ణా జలాలు పారుతున్నా ఇన్నేండ్లుగా చుక్క నీరు కూడా తమ ...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సగటున వారానికో అవినీతి ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీబీకి చిక్కుతున్నారు. గడిచిన నాలుగు నెలల 10 రోజుల్లో ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ఆదివాసీ రైతుల అభివృద్ధికి దోహదపడుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే ...
మిస్ వరల్డ్‌‌‌‌‌‌‌‌–2025 పోటీల భద్రతలో రాష్ట్ర మహిళా పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హాజరైన ...
నైరుతి రుతుపవనాలు ఈ సారి అతి త్వరగానే కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఈ నెల 27న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ ...
పూంచ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన ఆర్మీ పోస్టుకు దగ్గర్లో జరిగిన పేలుడులో సుబేదార్ మేజర్ పవన్ కుమార్ ...
పాకిస్తాన్​ ఆర్మీ అబద్ధాలతో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని చూస్తున్నదని, కానీ వారి మాటలు నమ్మే స్థితిలో ఎవరూ లేరని అన్నారు.
మహిళా గ్రూపుల్లో సభ్యులకు తెలియకుండా లక్షల్లో రుణాలు తీసుకోవడం వివాదంగా మారుతోంది. గజ్వేల్ మున్సిపాలిటీలో అరకోటికి పైగా ...
హైదరాబాద్, వెలుగు:ఈ ఏడాది జనవరి 26న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు శరవేగంగా ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు.
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్వి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. కొన్ని గంటలుగా పాకిస్థాన్ ...