News

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోడ్డు ప్రమాదంలో సింగర్‌, ‘ఇండియన్‌ ఐడల్‌’ సీజన్‌ 12 విజేత పవన్‌దీప్‌ రాజన్‌ (Pawandeep Rajan)కు తీవ్రంగా ...
గుజరాత్‌ వికెట్‌కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌లో చేరాడు. అతడిని రూ.30 లక్షల కనీస ధరకు సీఎస్కే జట్టులోకి తీసుకుంది.
పాక్‌కు మద్దతు పలికిన వారిపై అస్సాంలో చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 42 మందిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం ...
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కోటక్‌ మహీంద్రా బ్యాంకు తమ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించాయి. సవరించిన వడ్డీ రేట్లు మే, 5 నుంచి అమల్లోకి ...
ఈ నెల 7న సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ.. సమ్మె సన్నద్ధతలో భాగంగా భారీ ఎత్తున కార్మికులతో కవాతు నిర్వహిస్తోంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పింఛను పంపిణీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏపీ సమాచారశాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ...
Supreme Court : ఈడీ నమోదు చేసిన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
డీఎంకే ఎంపీ ఎ.రాజాకు పెను ప్రమాదం తప్పింది. ఓ బహిరంగ సమావేశంలో రాజా మాట్లాడుతుండగా ఒక్కసారిగా సభాస్థలిపై లైట్ స్టాండ్ కూలింది.
ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాక్‌ (India-Pakistan) ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (PM ...
IPL 2025: ఐపీఎల్‌లో ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్‌, దిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. నాకౌట్‌ దశకు చేరుకోవాలంటే ఈ ...
Trump Tariffs: విదేశాల్లో నిర్మించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. మరి దీని ...