ニュース
సరిహద్దు వెంట భారత పౌరులే లక్ష్యంగా పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరపడాన్ని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ...
ఇంటర్నెట్డెస్క్: పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిపై భారత బలగాలు దీటుగా స్పందించాయి. ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ పేరిట ...
పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషర్ సిందూర్’ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇండిగో విమానాన్ని పేల్చేస్తామంటూ ముంబయి విమానాశ్రయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
ఎల్వోసీ వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో పదిమంది భారత పౌరులు చనిపోయారు.
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చిత్రావతి నది సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వివరాలను కేంద్రం మీడియాకు వెల్లడిస్తోంది.
భారత్ ఆపరేషన్ సిందూర్ కోసం అమ్ముల పొదిలోని అత్యాధునిక అస్త్రాలను బయటకు తీసినట్లు తెలుస్తోంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆర్మీ మరికొద్ది గంటల్లో వెల్లడించనుంది.
వ్యవస్థలను లొంగదీసుకోవడంలో ఆరితేరిన గాలి జనార్దనరెడ్డి బెయిల్ కోసం న్యాయ వ్యవస్థనూ ప్రలోభ పెట్టాడు. న్యాయమూర్తికే లంచం ...
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో పాక్ ఉగ్రవాదులను చావుదెబ్బ తీసినట్లు తెలుస్తోంది.
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు. భారత్కు తన మద్దతు ఉంటుందని ఇజ్రాయెల్ తెలిపింది.
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する