News
కవ్వాల్ టైగర్ జోన్ నిర్వాసితులకు సాగు కోసం కేటాయించిన భూములను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ...
ఈ నెల 15 నుంచి కాళేశ్వరంలో ప్రారంభంకానున్న సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. రాష్ట్ర ...
భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల క్రమంలో తుర్కియే పాక్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ‘బ్యాన్ తుర్కియే’ ట్రెండింగ్ ...
అరెస్ట్ నుంచి తప్పించేందుకు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి నుంచి లంచం డిమాండ్ చేసిన సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, ...
ఐఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..రాబోయే ఐఫోన్ (iPhone) కొత్త మోడళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. అమెరికా, చైనా సుంకాల యుద్ధం, ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం డ్రగ్ (మెడిసిన్స్) ధరలను 59 శాతం తగ్గిస్తామని ప్రకటించారు. ఫార్మాస్యూటికల్స్పై ...
సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట దక్కింది. ఈ ...
వైద్యుడు అంటే ఓ భరోసా. డాక్టర్ అంటే మన ప్రాణాలను కాపాడే దేవుడు. కానీ, ఆ దేవుడు మత్తులో మునిగితే.. రోగి మదిలో ఉండే విశ్వాసం ...
పెళ్లి అనేది ఒక ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. దేశాలు, భాషలు, సంప్రదాయాలు వేరైనా ఆడ, మగ కలసి జంటగా ...
ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)చైర్మన్ ఆర్.పీ. గుప్తాను బాధ్యతల నుంచి ఈ నెల 10 న ప్రభుత్వం ...
రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషన్కు నలుగురు కొత్త కమిషనర్లను ప్రభుత్వం నియమించింది.
హైదరాబాద్, వెలుగు: రాజ్ భవన్ స్కూల్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలో టాప్ ర్యాంకర్లుగా వచ్చిన స్టూడెంట్లను గవర్నర్ జిష్ణు దేవ్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results